Friday, January 8, 2010

'మీకు దగ్గరలోనే' కవితా స౦పుటికి అభ్యుదయ బహుమతి

కవి మిత్రుడు కె.ఆంజనేయకుమార్ కవితా సంపుటి 'మీకు దగ్గర్లోనే' కు కాకినాడ అభ్యుదయ ఫౌండేషన్ వారి ప్రథమ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ప్రథానోత్సవం కాకినాడలోని సూర్య కళామందిర్ లో ఈ ఆదివారం (10-1-2010) కలదు. అదేరోజు ఉదయం 9 గం.లకు శ్రీశ్రీ శత జయంతి సభతో కార్యక్రమాలు మొదలవుతాయి. కవిసమ్మేళనం అనంతరం కవితా సంపుటి, కథా సంపుటాలకు బహుమతి ప్రథానాలు జరుగుతాయి. ఈ సాహితీ విందుకు ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహనరావు, కవి భగ్వాన్, మేడపల్లి రవికుమార్ తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. సాహిత్యాభిమానులు హాజరయి విజయవంతం చేయాలని కోరుతు..

No comments:

Post a Comment

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...